
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచి త దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 11 నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం
గదుల వివరాలు:
ఉచిత గదులు - 37 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 42 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - 28 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - 1 ఖాళీగా ఉంది
ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 110 ఖాళీగా ఉన్నాయి
సహస్రదీపాలంకరణ సేవ - 262ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 165 ఖాళీగా ఉన్నాయి