
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 17 కంపార్టుమెంట్లు నిండాయి.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు-114ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు-14ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 11ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - 5 ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం - 158 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణసేవ - 116 ఖాళీగా ఉన్నారుు వసంతోత్సవం - 172 ఖాళీగా ఉన్నాయి