
తిరుమల సమాచారం
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు, రూ.50 గదులు - ఖాళీ లేవు, రూ.100 గదులు -ఖాళీ లేవు
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 125 ఖాళీగా ఉన్నాయి, సహస్రదీపాలంకరణ సేవ - 45 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - ఖాళీ లేవు