
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 18 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు : ఉచిత గదులు - 18, రూ.50 గదులు - 12, రూ.100 గదులు - 16 ఖాళీగా ఉన్నాయి, రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం - 112, సహస్రదీపాలంకరణ సేవ - 180 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 127 ఖాళీగా ఉన్నాయి
శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం