నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి | Two students drown in lake ... vizianagaram District | Sakshi
Sakshi News home page

నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

Published Thu, Dec 25 2014 8:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

Two students drown in lake ... vizianagaram District

విజయనగరం: విజయనగరం జిల్లా సాలూరు మండలం పెద్ద బోరబందలో విషాధం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మరణించారు. అక్కడే ఉన్న మరో విద్యార్థి వెంటనే స్పందించి... వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దాంతో వారు చెరువు వద్దకు చేరుకుని... స్థానికుల సహాయంతో మృతదేహలను వెలికితీశారు. విద్యార్థుల మృతితో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement