ఐటీసీ పేపర్ మిల్లులో ప్రమాదం,ఏడుగురికి గాయాలు | workers injured in Bhadrachalam ITC paper mill accident | Sakshi
Sakshi News home page

ఐటీసీ పేపర్ మిల్లులో ప్రమాదం,ఏడుగురికి గాయాలు

Published Thu, Mar 13 2014 10:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

workers injured in Bhadrachalam ITC paper mill accident

ఖమ్మం : ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్మిల్లులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. కాగితపు గుజ్జును వేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు మీద పడింది. ఈ ఘటనలో గాయపడినవారిలో రాంబాబు అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement