'పశ్చిమ'కు బయలుదేరిన వైఎస్ జగన్ | Y.S.Jagan mohan reddy begins tour of cyclone affected areas in West Godavari | Sakshi
Sakshi News home page

'పశ్చిమ'కు బయలుదేరిన వైఎస్ జగన్

Published Wed, Nov 27 2013 10:14 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

Y.S.Jagan mohan reddy begins tour of cyclone affected areas in West Godavari

ఇటీవల వరుస తుఫాన్లతో అతలాకుతలమైన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ బుధవారం పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లాకు పయనమైయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న  పలుప్రాంతాల్లో వైఎస్ జగన్ నిన్న పర్యటించారు.  నేలకొరిగిన వరి పొలాలు, అరటి, కొబ్బరి తోటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని వైఎస్ జగన్ ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement