తెలుగువారికి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు | YS jagan mohan reddy greets telugu people on diwali | Sakshi
Sakshi News home page

తెలుగువారికి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు

Published Wed, Oct 22 2014 4:09 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

తెలుగువారికి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు - Sakshi

తెలుగువారికి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

దీపావళి పండగ కోసం చేసే ఖర్చులో కొంత భాగం హుదూద్ తుపాన్ బాధితులకు అందించాలని జగన్ కోరారు.  తుపాన్ తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రకు సాయం చేయాలని వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement