సాయికుమార్కు వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan mohan reddy phones to YS Jagan | Sakshi
Sakshi News home page

సాయికుమార్కు వైఎస్ జగన్ పరామర్శ

Published Mon, Dec 15 2014 3:33 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

సాయికుమార్కు వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

సాయికుమార్కు వైఎస్ జగన్ పరామర్శ

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ను పరామర్శించారు. సాయికుమార్ తండ్రి, సీనియర్ నటుడు పీజే శర్మ ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ పీజే శర్మ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సోమవారం జగన్ సాయికుమార్కు ఫోన్ చేసి ఓదార్చారు.

పీజే శర్మ మణికొండలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం తీవ్రమైన గుండె పోటుతో కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో పీజే శర్మ అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement