వైఎస్ రాజారెడ్డికి కుటుంబ సభ్యుల నివాళి | ys jagan mohan reddy,Vijayamma pays homage to YS Raja Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ రాజారెడ్డికి కుటుంబ సభ్యుల నివాళి

Published Fri, May 23 2014 10:50 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan mohan reddy,Vijayamma pays homage to YS Raja Reddy

పులివెందుల : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 16వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజారెడ్డి సమాధి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ సీపీ సీఎల్పీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి శుక్రవారం పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది రాజారెడ్డి వర్థంతిని వైఎస్ఆర్ సీపీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహస్తున్న విషయం తెలిసిందే.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement