
సాక్షి, విశాఖ : వైఎస్సార్సీపీ ఎన్నారై నేత పాల త్రివిక్రమ భానోజి రెడ్డి తండ్రి కన్నయ్యరెడ్డికి పార్టీ నేతలు నివాళి అర్పించారు. శనివారం రోజు జరిగిన ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ, టి. నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్ రెడ్డి,తదితరులు హాజరై నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment