జోయ్‌ అలుక్కాస్‌లో బంగారం కొంటే వెండి ఫ్రీ | Joyalukkas Double the joy offer in This Festival Season | Sakshi
Sakshi News home page

జోయ్‌ అలుక్కాస్‌ ‘డబుల్‌ ద జాయ్‌ ఆఫర్‌’

Nov 7 2019 11:35 AM | Updated on Nov 7 2019 12:21 PM

Joyalukkas Double the joy offer in This Festival Season - Sakshi

బంగారం కొనుగోలు చేసిన వారికి అదే బరువు ఉండే వెండిని ఉచితంగా ఇస్తోంది.

ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయ్‌ అలుక్కాస్‌ ‘డబుల్‌ ద జాయ్‌’ పేరుతో సరికొత్త ఆఫర్‌ ను ప్రకటించింది. బంగారం కొనుగోలు చేసిన వారికి అదే బరువు ఉండే వెండిని ఉచితంగా ఇస్తోంది. పండుగల సీజన్‌లో తమ కస్టమర్లు విశేష స్పందన చూసిన నేపథ్యంలో ఆఫర్లను పొడిగించడంలో భాగంగా బంగారాన్ని కొంటే వెండిని ఫ్రీగా ఇస్తున్నట్లు సంస్థ ఎండీ జోయ్‌ అలుక్కాస్‌ అన్నారు. పాత బంగారాన్ని సున్నా శాతం తగ్గింపుతో మార్చుకోవచ్చని, ఏడాది ఉచిత బీమా అందిస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement