ఇసుక ట్రాక్టర్‌ బీభత్సం.. బాలుడు మృతి | boy died in tractor accident | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్‌ బీభత్సం.. బాలుడు మృతి

Published Sat, Dec 23 2017 11:08 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

boy died in tractor accident

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా రాజాం పట‍్టణంలో ఇసుక ట్రాక‍్టర్‌ శనివారం ఉదయం బీభత‍్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్రాక‍్టర్‌ దూసుకురావడంతో రోడ్డుపై ఆడుకుంటున‍్న చందు(13) అనే బాలుడు అక‍్కడికక‍్కడే మృతిచెందాడు. ఈ సంఘటనలో రాజేష్‌ అనే మరో బాలుడు గాయపడ్డారు. రాజేష్‌ను చికిత‍్స నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement