పోలీసులను ఆశ్రయించిన నవదంపతులు | New Couple Request To Police For Life Threat From Parents In PSR Nellore | Sakshi

పోలీసులను ఆశ్రయించిన నవదంపతులు

Jul 13 2018 12:36 PM | Updated on Oct 20 2018 7:44 PM

New Couple Request To Police For Life Threat From Parents In PSR Nellore - Sakshi

కావలిఅర్బన్‌: తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలంటూ నవదంపతులు గురువారం రాత్రి ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దంపతులు కట్టా పవన్‌కుమార్, ఎం.మనీషాలు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీరు నెల్లూరులో మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించారు. అయితే కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో రెండురోజుల క్రితం ముసునూరులోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement