ఘోర ప్రమాదం : ఇద్దరు మృతి | road Accident in rangareddy | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం : ఇద్దరు మృతి

Published Sat, Mar 17 2018 9:04 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

road Accident in rangareddy

సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి కడ్తాల్ మండలం మైసిగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలోఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి  తీవ్ర గాయాలయ్యాయి.   కారులో ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండా ఈ ఘటన చోటుచేసుకుంది.  అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement