అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు | thief gang arrested | Sakshi

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Dec 26 2017 4:13 PM | Updated on Oct 8 2018 5:19 PM

సాక్షి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద‍్ద నుంచి 11 తులాల బంగారం, 77 గ్రాముల వెండి, రూ. 22 వేల నగదు, ఒక బైక్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ జిల్లాల‍్లో దొంగతనాలు చేస్తున‍్నఈ ముఠాపై 10 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement