తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగ పూర్ ఆధ్వర్యంలో ఈ నెల 11న అక్కడ జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మహ బుబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొననున్నారు.
పాల్గొననున్న డిప్యూటీ సీఎం కడియం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగ పూర్ ఆధ్వర్యంలో ఈ నెల 11న అక్కడ జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మహ బుబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొననున్నారు.
మూడే ళ్లుగా తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగపూర్ అక్కడ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో సింగపూర్లోని రాష్ట్ర వాసులంతా పాల్గొంటారని సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బండ మాధవరెడ్డి, నీలం మహేందర్ తెలిపారు.