పెంటపాడు మండలం ముదునూరు వద్ద తాడేపల్లిగూడెం - భీమవరం రోడ్డుపై ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆటో, బస్సు ఢీ..10 మందికి గాయాలు
Published Wed, Apr 20 2016 11:25 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement