శ్రీవారికి కారు విరాళం | car donates the lord venkateswara | Sakshi
Sakshi News home page

శ్రీవారికి కారు విరాళం

Published Sun, Aug 21 2016 10:00 PM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM

శ్రీవారికి కారు విరాళం - Sakshi

శ్రీవారికి కారు విరాళం

తిరుమల : తిరుమల శ్రీవారికి ఆదివారం రూ.14 లక్షల విలువ కలిగిన కారు విరాళంగా అందింది. అనంతపురంలోని శ్రీదుర్గ మారుతి ఆటోమోటివ్స్‌ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వరరావు ఈ విరాళాన్ని ఇచ్చారు. శ్రీవారి ఆలయం వద్ద కారుకు ప్రత్యేక పూజలను నిర్వహించి టీటీడీ అధికారులకు వాహన తాళాలను అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement