చిలమత్తూరు : కర్ణాటకలోని బాగేపల్లి ప్రాంతం కొత్తకోట సర్పంచ్ వెంకటరెడ్డిపై శనివారం చీటింగ్ కేసు నమోదు చేసిన ట్లు అనంతపురం జిల్లా చిలమత్తూరు ఎస్ఐ జమాల్బాషా తెలిపారు. మండలంలోని సోమఘట్ట పంచాయతీ చెరువు ముందరపల్లి బ్రహ్మానందస్వామి మఠం భూముల వ్యవహారంలో రూ.లక్షల కొద్దీ ఆశ్రమ నిర్వాహకుడు రఘుస్వామికి మోసం చేసినట్లు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కర్ణాటక సర్పంచ్పై చీటింగ్ కేసు
Published Sat, Oct 1 2016 11:22 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
- హైదరాబాద్లో భారీ వర్షం
- దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు: ఎస్బీఐ
- World Cup Semis Race: టీమిండియాకు కూడా ఈజీ కాదు..!
- శంషాబాద్లో మరోసారి చిరుత కలకలం!
- బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!
- నా అనుమతి లేకుండానే ఆ ఫోటోలు లీక్ చేశారు: కస్తూరి
- పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా కుమారుడు.. ఫోటో వైరల్
- ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
- అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు!
Advertisement