తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడనవచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.