భక్తులతో తిరుమల కిటకిట | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

భక్తులతో తిరుమల కిటకిట

Published Sun, Feb 19 2017 7:49 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

భక్తులతో తిరుమల కిటకిట

భక్తులతో తిరుమల కిటకిట

తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర‍్శనార‍్థం 16 కంపార్టుమెంట‍్లలో భక్తులు వేచిఉన్నారు. సర‍్వదర‍్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత‍్యేక దర‍్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవేంకటేశ‍్వరస్వామిని 83,037 మంది దర్శించుకున్నారు. 37,990 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement