తిరుమలలో కొనసాగుతున్న రద్దీ | devotees rush increased in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Published Mon, Dec 26 2016 9:48 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో సెలవుల ప్రభావం కనిపిస్తోంది. సోమవారం ఉదయం సమయానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.

అలాగే, స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement