దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంజా శ్రీనివాస్(40) అనే రైతు తన పొలంలో ఉన్న మోటారును ఆన్ చేస్తుండగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.