నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కందులు కొనకుండా అధికారులు మార్కెట్కు తాళం వేయడంతో పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఆందోళన చేస్తూ.. మార్కెట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ అంశంపై మార్కెట్ అధికారులను సంప్రదించగా.. గన్నీబ్యాగుల కొరత ఉండటంతోనే కొనుగోళ్లు నిలిపివేసామని తెలిపారు. సుదూరప్రాంతాల నుంచి పంటతో మార్కెట్ కు వచ్చిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
వ్యవసాయ మర్కెట్ ఎదుట రైతుల ఆందోళన
Published Mon, Feb 27 2017 12:01 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement