కృష్ణా: గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణపై ఆదివారం కృష్ణా జిల్లాలో నిరసనల జ్వాల వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో నాలుగు రెవెన్యూ గ్రామాల్లో గ్రామ సభలను బహిష్కరించినట్టు తెలుస్తోంది.
బుద్ధవరం, దావోజీగూడెం, అజ్జంపూడి, ఒటుపల్లి పలు ప్రాంతాల రైతులు నిరసనకు దిగారు. గన్నవరం విమానశ్రయం విస్తరణ విషయంలో భూ సమీకరణను నిరసిస్తూ రైతులు సభలను బహిష్కరించారు.
గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణపై నిరసనల వెల్లువ
Published Sun, Feb 28 2016 12:54 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM
Advertisement
Advertisement