ఆటో - లారీ ఢీ : ఐదుగురికి గాయాలు | Five injured in road accident in prakasam district | Sakshi
Sakshi News home page

ఆటో - లారీ ఢీ : ఐదుగురికి గాయాలు

Published Sat, Nov 7 2015 8:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Five injured in road accident in prakasam district

ఒంగోలు : ప్రకాశం జిల్లా దేశవారిపేట మండలం ఓంకారపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement