ట్రైసైకిల్‌ అదుపుతప్పి దివ్యాంగుడు.. | Handicapped killed | Sakshi
Sakshi News home page

ట్రైసైకిల్‌ అదుపుతప్పి దివ్యాంగుడు..

Published Mon, Sep 11 2017 10:45 PM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

Handicapped killed

ధర్మవరం రూరల్‌: ధర్మవరం మండలం రేగాటిపల్లి వద్ద సోమవారం ట్రైసైకిల్‌ అదుపు తప్పి కనగానపల్లి మండలం చంద్రాశ్చర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు నాగభూషణం(50) మృతి చెందాడు. పోలీసులు, బంధువుల సమాచారం మేరకు... నాగభూషణం స్వగ్రామం నుంచి ధర్మవరానికి ట్రై సైకిల్‌లో వస్తుండగా రేగాటిపల్లి వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డాడు. ఫెడల్‌ బలంగా తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ యతీంద్ర ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement