తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2గంటల సమయం పడుతోంది.