తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | heavy crowd in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Mon, Jun 20 2016 7:44 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement