తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నానికి 31 కంపార్టుమెంట్లు నిండాయి. సాధారణ దర్శనానికి 15 గంటలు, కాలినడక భక్తులకు 7 గంటల సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావటంతో అలిపిరి గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో కూడా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడం విశేషం.
తిరుమలకు పోటెత్తిన భక్తులు
Published Sun, Jul 19 2015 4:01 PM | Last Updated on Fri, Aug 17 2018 7:54 PM
Advertisement
Advertisement