రెబ్బన మండలం వరదలగూడెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది.
రెబ్బన మండలం వరదలగూడెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేనవేణి సంతోష్(28) అనే వ్యక్తిని భార్య, మామ, అత్త కలిసి ఉరివేసి చంపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sep 1 2016 8:42 PM | Updated on Aug 17 2018 2:56 PM
రెబ్బన మండలం వరదలగూడెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది.
రెబ్బన మండలం వరదలగూడెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేనవేణి సంతోష్(28) అనే వ్యక్తిని భార్య, మామ, అత్త కలిసి ఉరివేసి చంపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.