శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఆదివారం 48 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.
జూరాల నుంచి శ్రీశైలంకు వరద నీరు
Published Mon, Aug 1 2016 1:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు:
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఆదివారం 48 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. తెలంగాణ ప్రాంతంలోని భూగర్భజలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రెండు జనరేటర్లతో విద్యుత్ ఉత్పాదన చేసి నిలిపివేశారు. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పాదనను చేపడుతున్నారు. మొత్తం జలాశయంలో 40.8748 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 820 అడుగులకు చేరుకుంది.
Advertisement
Advertisement