బోనకల్(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్మండలం జానకీపురం వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
స్థానిక పాఠశాల సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో.. ఓ లారీ డ్రైవర్ శ్రీనివాసరావు మృతిచెందగా.. మరో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి
Published Mon, Jul 18 2016 9:40 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement