రైలు కిందపడి వ్యక్తి మృతి | man deadbody in railway track on prakasam district | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి మృతి

Published Sun, Aug 21 2016 12:38 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

man deadbody in railway track on prakasam district

ఒంగోలు : రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభం రైల్వేస్టేషన్‌లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే కె. కోటేశ్వరరెడ్డి (39) ఈ రోజు రైలు కిందపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోటేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక పట్టాలు దాటుతుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement