ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో ఇంగ్లీషు మీడియం బోధన, వసతి, భోజనం వంటి అన్ని సౌకర్యాలతో చదువుకునేందుకు చక్కని అవకాశం ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు. ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేష¯ŒS
-
∙జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహణ
-
∙ఆ¯ŒSలై¯ŒSలో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
రాజమహేంద్రవరం రూరల్ :
ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో ఇంగ్లీషు మీడియం బోధన, వసతి, భోజనం వంటి అన్ని సౌకర్యాలతో చదువుకునేందుకు చక్కని అవకాశం ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు. ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేష¯ŒS విడుదలైంది. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తుల స్వీకరణ ఈనెల ఐదవ తేదీ నుంచి ప్రారంభమైంది. ప్రవేశపరీక్ష మార్చి ఐదున ఉదయం 11 గంటల నుంచి రంపచోడవరం, రాజమహేంద్రవరం, పెద్దాపురం, కాకినాడ, రామచంద్రపురం, అమలాపురంలోని కేంద్రాల్లో నిర్వహించనున్నారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన సమాచారం ఇది..