మహానాడుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టలేరు: ఓదేలు | nallala odelu takes on tdp leaders | Sakshi
Sakshi News home page

మహానాడుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టలేరు: ఓదేలు

Published Sat, May 21 2016 1:49 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

nallala odelu takes on tdp leaders

ఆదిలాబాద్: మహానాడుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టలేరని తెలుగుదేశం పార్టీ నాయకులకు టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు సూచించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో నల్లాల ఓదేలు మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పాలనకు ప్రజలు కడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ పట్టమే ఉప ఎన్నికల ఫలితాలని ఆయన అభివర్ణించారు. తెలంగాణ జిల్లాల్లో మినీ మహానాడులను టీడీపీ నిర్వహిస్తుండడంపై ఓదేలు విమర్శించారు. తెలంగాణ నాయకులు బాబు పల్లకీ మోయడం ఆత్మవంచన చేసుకోవడమేనని నల్లాల ఓదేలు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement