కొత్త నోట్లు వచ్చేశాయ్‌! | new notes in anantapur | Sakshi
Sakshi News home page

కొత్త నోట్లు వచ్చేశాయ్‌!

Published Wed, Nov 9 2016 11:19 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కొత్త నోట్లు వచ్చేశాయ్‌! - Sakshi

కొత్త నోట్లు వచ్చేశాయ్‌!

అనంతపురం అగ్రికల్చర్‌ : కొత్తనోట్లు జిల్లాకొచ్చేశాయి. రూ.2,000, రూ.500 నోట్లను బుధవారం ఉదయమే రెండు లారీల్లో చెక్కపెట్టెల్లో భద్రపరిచి తీసుకొచ్చారు. ఈ నోట్లను స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్ల నడుమ భద్రపరిచారు. చాలా బ్యాంకులకు బుధవారం రాత్రి ఈ నోట్లు చేరాయని, వీటితో పాటు రూ.100 నోట్లు కూడా వచ్చాయని తెలిసింది. అయితే.. బ్యాంకర్లు అధికారిక సమాచారం ఇవ్వడంలేదు. గురువారం బ్యాంకింగ్‌ కార్యకలాపాలు యథావిధిగా ఉంటాయని, ఏటీఎం కేంద్రాలు మాత్రం ఉండవని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement