
నిమజ్జనంలో విషాదం
మండవల్లి స్టేషన్రోడ్లో శనివారం వినాయక చవితి నిమజ్జనోత్సవంలో ప్రమాదంలో ఒకరు మరణించారు. ఊరేగింపు స్థానిక సెంటర్ వరకు రాగానే రైల్వేట్రాక్కు ఇసుక తోలుతున్న టిప్పర్ ఊరేగింపులో ఉన్న ఇద్దరిని ఢీకొంది.
Sep 10 2016 10:33 PM | Updated on Aug 30 2018 4:07 PM
నిమజ్జనంలో విషాదం
మండవల్లి స్టేషన్రోడ్లో శనివారం వినాయక చవితి నిమజ్జనోత్సవంలో ప్రమాదంలో ఒకరు మరణించారు. ఊరేగింపు స్థానిక సెంటర్ వరకు రాగానే రైల్వేట్రాక్కు ఇసుక తోలుతున్న టిప్పర్ ఊరేగింపులో ఉన్న ఇద్దరిని ఢీకొంది.