గంగాధర: ఎంసెట్ లీకేజీలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శనివారం గంగాధర చౌరస్తాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు విమర్శించారు. సంబంధిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ రాస్తారోకో
Published Sat, Jul 30 2016 6:25 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
గంగాధర: ఎంసెట్ లీకేజీలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శనివారం గంగాధర చౌరస్తాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు విమర్శించారు. సంబంధిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ 2 ను రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, లీకేజీ సూత్రదారులపై చర్యలు తీసుకోవాలని, లీకేజీ ద్వారా ర్యాంకుల సా«ధించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో టీడీపీ మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement