పార్వతీపురం మండలం చిన్నబుడ్డిడి గ్రామంలో ఎక్సైజ్ శాఖ సీఐ ఎస్.విజయ్కుమార్ ఆధ్వర్యంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి 2 టన్నుల నల్ల బెల్లం, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా..మరో నలుగురు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ దాడులు
Published Tue, Jul 26 2016 3:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
Advertisement
Advertisement