ఇల్లందు కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్తో అఖిలపక్షం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఇల్లందు బంద్ కొనసాగుతోంది. దుకాణాలు తెలుచుకోలేదు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
ఇల్లందులో కొనసాగుతున్న బంద్
Published Mon, Jul 4 2016 10:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM
Advertisement
Advertisement