బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వలిగొండ మండలం మాందాపురం వద్ద బుధవారం మధ్యాహ్నం బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంగం గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బైక్ను ఢీకొన్న లారీ..యువకుడి మృతి
Published Wed, Jun 29 2016 6:02 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement