ఏనుగుల దాడిలో గిరిజనుడు మృతి | Tribal crushed to death by elephants | Sakshi
Sakshi News home page

ఏనుగుల దాడిలో గిరిజనుడు మృతి

Published Sun, Nov 27 2016 8:49 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Tribal crushed to death by elephants

శ్రీకాకుళం: పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తొక్కి చంపేశాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా హీరామండలం ఎగువరుగడ గ్రామంలో చోటుచేసుకుంది. అడవుల్లో నుంచి వచ్చిన ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తుండటంతో గ్రామస్థులు వాటిని తరిమికొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఓ గిరిజనుడిని ఏనుగులు తొక్కి చంపాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పంటలను నష్ట పోవడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement