అనంతపురం ఎడ్యుకేషన్ : వాయిదా పడిన టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్ (టీటీసీ) లోయర్ థియరీ పరీక్ష ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు.