
సింధుకు రూ.6లక్షల వజ్రాభరణం
రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు రూ.6లక్షల విలువైన వజ్రాభరణం బహూకరించనున్నట్లు ఎన్ఏసీ జ్యూవెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Published Wed, Aug 24 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
సింధుకు రూ.6లక్షల వజ్రాభరణం
రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు రూ.6లక్షల విలువైన వజ్రాభరణం బహూకరించనున్నట్లు ఎన్ఏసీ జ్యూవెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.