మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపతినగర్లో విషాదం చోటుచేసుకుంది.
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపతినగర్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కోడూరు లక్ష్మీ(45) అనే మహిళ బాత్రూంలో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.