మదనపల్లిలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు | TDP workers attacked YSRCP activists in chittoor district | Sakshi
Sakshi News home page

మదనపల్లిలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

Published Sat, Mar 29 2014 8:47 AM | Last Updated on Fri, Aug 10 2018 9:23 PM

TDP workers attacked YSRCP activists in chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం నీరుగట్లపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్న టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు వైఎస్ఆర్ సీపీ  కార్యకర్తలపై  దాడి చేశారు. ఈ సంఘటనలో నలుగురు వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement