ఖమ్మంలో 12న ఇంటిపంటలపై సదస్సు | Home crop Conference on 12th Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో 12న ఇంటిపంటలపై సదస్సు

Aug 7 2018 5:30 PM | Updated on Jun 4 2019 5:04 PM

Home crop Conference on 12th Khammam - Sakshi

తెలంగాణ ఉద్యాన శాఖ, నేచర్స్‌ వాయిస్‌ సంస్థ, స్పర్శ సామాజిక అధ్యయన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12 (ఆదివారం) ఉ. 9 గంటలకు ఖమ్మంలోని టీటీడీసీ హాల్‌ (ఇల్లెందు క్రాస్‌ రోడ్డు)లో సేంద్రియ ఇంటిపంటలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నేచర్స్‌ వాయిస్‌ నిర్వాహకులు కె. క్రాంతికుమార్‌ తెలిపారు. ఇంటిపంటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, రవిచంద్ర, సీనియర్‌ శాస్త్రవేత్త డా. శ్యామ్‌సుందర్‌ రెడ్డి, ఉద్యాన అధికారులు అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్‌ వివరాలకు.. 98483 30454, 97008 52527.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement