తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి గంట, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడక భక్తులకు ఒక గంట సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 38,442 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published Thu, Mar 10 2016 8:26 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement