అత్తాపూర్‌లో రూ.1.9 లక్షలు స్వాధీనం | Election commission seized over Rs.1.9 Lakhs | Sakshi
Sakshi News home page

అత్తాపూర్‌లో రూ.1.9 లక్షలు స్వాధీనం

Published Mon, Jan 18 2016 6:01 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

Election commission seized over Rs.1.9 Lakhs

అత్తాపూర్ (హైదరాబాద్) : రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ 123వ నెంబర్ పిల్లర్ దగ్గర సోమవారం సాయంత్రం ఓ వాహనంలో తరలిస్తున్న నగదును ఎన్నికల సంఘం బృందం స్వాధీనం చేసుకుంది. జీహెచ్‌ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నగదు పంపిణీని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. అత్తాపూర్‌లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఓ ఆటోలో తరలిస్తున్న సుమారు 1.90 లక్షలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement